బిగ్‌బాస్‌-3 పై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు | Actor Gayathri Gupta Complaints Against Bigg Boss 3 In National Commission For Women | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌-3 పై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

Jul 18 2019 7:49 PM | Updated on Jul 18 2019 7:55 PM

 తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-3’ వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే ఈ షో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును కమిషన్‌ స్వీకరించిందని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement