మొట్ట మొదటిసారి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో కీళ్ల మార్పిడి ఆపరేషన్లు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం. | Beneficiaries About YSR Aarogya Sri In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మొట్ట మొదటిసారి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో కీళ్ల మార్పిడి ఆపరేషన్లు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం.

Nov 14 2023 8:38 AM | Updated on Mar 21 2024 8:51 PM

వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదని సీఎం వైయస్ జగన్ వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులకు అత్యంత ఖరీదైన అత్యాధునిక పరికరాలను అందించారు. ఫలితంగా క్లిష్టతరమైన కీళ్లమార్పిడి ఆపరేషన్లను కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement