విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో విజయ్ నిర్మాతగా మారిన అతడు కౌంటర్లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్కు సినీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. కామెడీ మూవీ అయిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
Nov 1 2019 12:10 PM | Updated on Nov 1 2019 12:32 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement