గులాబీ నేతలకు నిరాశే! | TRS leaders disappointed about Assembly seat's hike | Sakshi
Sakshi News home page

Jul 28 2017 7:16 AM | Updated on Mar 20 2024 1:58 PM

అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికార టీఆర్‌ఎస్‌ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వి భజనను చేపట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలియ డంతో వారు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement