ముగిసిన శ్యామ్‌ కె నాయుడు విచారణ | Tollywood cameraman syam k naidu appears SIT in drug case | Sakshi
Sakshi News home page

Jul 20 2017 4:12 PM | Updated on Mar 22 2024 11:23 AM

డ్రగ్స్‌ మాఫియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కెమెరామన్ శ్యామ్‌ కె నాయుడు విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన సిట్‌ ఎదుట హాజరయ్యారు. సుమారు ఐదున్నర గంటల పాటు సాగింది. డ్రగ్స్‌ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో శ్యామ్‌ కె నాయుడు సంబంధాలపై సిట్‌ ఆరా తీసింది.

Advertisement
 
Advertisement
Advertisement