కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లోక్ సభలో స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన చేపట్టడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఒక ప్రధాన పార్టీకి చెందిన అధ్యక్షురాలు లోక్ సభ వెల్ లోకి రావడం దేశ చరిత్రలో తొలిసారి అని చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్లమెంట్ లో ప్రతిపక్షాల తీరు అభ్యంతరకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అకారణంగా వర్షాకాల సమావేశాలను అడ్డుకుందని ఆరోపించారు. పార్లమెంట్ ను స్తంభింపజేయడం వల్ల కాంగ్రెస్ సాధించింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ప్రసంగానికి, నినాదానికి తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
'అలా రావడం దేశ చరిత్రలోనే తొలిసారి'
Published Thu, Aug 13 2015 3:41 PM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement