'జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వండి' | naresh gujral suggest special status to districts | Sakshi
Sakshi News home page

Jul 29 2016 4:10 PM | Updated on Mar 22 2024 10:49 AM

రాష్ట్రాలకు కాదు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ సూచించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ప్రాంతాలకే మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని అన్నారు. ఆంధప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement