మోదీని తిట్టే ధైర్యం లేక మాపై విమర్శలా.. | MLA Roja slams tdp leaders over their criticism on ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

May 11 2017 4:38 PM | Updated on Mar 21 2024 5:16 PM

తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకు ధైర్యం చాలక తమ పార్టీ అధినాయకుడిపై విమర్శలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయానన్న భయం చంద్రబాబును ఇంకా వెంటాడుతోందని చెప్పారు. మంత్రి నారాయణ కుమారుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ నేతలు జగన్‌ను విమర్శించడంలో బిజీగా ఉన్నారని, వాళ్ల తీరు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని ఆమె చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement