హైకోర్టులో రెండోరోజు కూడా అగ్రిగోల్డ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ నిమిత్తం అగ్రిగోల్డ్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు, ఏపీ సీఐడీ చీఫ్, ఇతర అధికారులు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు, విలువలపై న్యాయస్థానం ఆరా తీస్తోంది. ఆస్తులు విక్రయిస్తే... బెంగళూరులో 172 ఎకరాలకు రూ.1500 కోట్లు, విజయవాడలో 170 ఎకరాలకు రూ.1000 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
Oct 6 2015 11:35 AM | Updated on Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement