కరువు కాటు.. నిధులు లోటు | Govt ready with a drought management plan | Sakshi
Sakshi News home page

Aug 7 2015 7:20 AM | Updated on Mar 22 2024 10:47 AM

‘తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పక్షం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఉద్యానవన పంటలూ ఎండిపోవడం ఖాయం. గ్రామాలు, పట్టణాల్లోనూ తాగునీటి ఎద్దడి నెలకొంది. నిధులు లేకపోవడం వల్ల సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నాం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement