'ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధం' | CM KCR Speaks in Assembly over Oppositions Protests on Fees Reimbursements | Sakshi
Sakshi News home page

Jan 5 2017 11:32 AM | Updated on Mar 22 2024 11:22 AM

: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చిద్దామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement