అంతా పెద్ద వయసు వాళ్లు.. చరమాంకంలో హాయిగా గడుపుదానుకున్న వాళ్లు.. ఓ పర్యాటక ప్రదేశాన్ని సందర్శిద్దామని వెళుతున్నవాళ్లు.. కానీ ప్రకృతి బీభత్సానికి బలైపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 444 మంది నీటిలో గల్లంతయ్యారు. వీరందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిలో ప్రయాణిస్తున్న పడవ తుపాను కారణంగా తిరగబడి, మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
Jun 3 2015 7:58 AM | Updated on Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement