ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

May 16 2025 12:45 AM | Updated on May 16 2025 12:45 AM

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్‌ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ అనే థీమ్‌తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్‌ఓసత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement