
శాకంబరిగా విశాలక్షి
పొందూరులోని కోదండ రామస్వామి ఆలయంలో కొలువైన విశాలాక్షి అమ్మవారికి గుప్త నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మంగళవారం అర్చకులు జగ్గుబాబు వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. – పొందూరు
మోత ఆరంభం
రేషన్ మోత ఆరంభమైంది. మొదటి తేదీ కావడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. శ్రీకాకుళం గుడివీధి వద్ద ఇలా బస్తాలు మోసుకువెళ్తూ కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం

శాకంబరిగా విశాలక్షి