
డిజిటల్ విద్య అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్య అందించాలి. ఇంగ్లిష్ మీడియంలోనే బోధించాలి. గత ప్రభుత్వం నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పైగా డిజిటల్ విద్యను నిర్వీర్యం చేసే పనిలో ఉంది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను కూడా నిలిపివేశారు. డిజిటల్ విద్యతో విద్యార్థుల భవిష్యత్ మారుతుంది. – శ్రీనివాసులరెడ్డి, విద్యార్థి తండ్రి, నెల్లూరు
●