తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

May 16 2025 7:08 AM | Updated on May 16 2025 7:08 AM

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ఎమ్మెల్యే సునీతారెడ్డి

హత్నూర (సంగారెడ్డి): అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు. హత్నూర మండలం దౌలాపూర్‌ దౌల్తాబాద్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే సునీతారెడ్డి సందర్శించి తడిచిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ధాన్యం తెచ్చి రోజులు గడిచినా కేంద్రాల వద్ద కొనుగోళ్లు చేయకపోవడంతోనే వర్షాలకు ధాన్యం తడిచిపోయిందన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని లేకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement