అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి

Jul 1 2025 7:21 AM | Updated on Jul 1 2025 7:21 AM

అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి

అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి

– వివరాలు 8లోu
● ప్రజావాణిలో 157 దరఖాస్తుల స్వీకరణ ● సమస్యలు ఆలకించిన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా

సిరిసిల్లఅర్బన్‌: క్షేత్రస్థాయిలో సమస్యలు పరి ష్కారం కాక బాధితులు కలెక్టరేట్‌ బాట పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణికి భారీగా బాధితులు త రలివచ్చారు. అర్జీదారుల నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబా యి, డీఆర్‌డీవో శేషాద్రి అర్జీలు స్వీకరించారు. ఈ ప్రజావాణిలో మొత్తం 157 దరఖాస్తులు వ చ్చా యి. ఆయా దరఖాస్తులను పరిశీలిస్తూ పరి ష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement