
ధర కోసం మొర
మద్దతు ధర కల్పించాలని పొగాకు రైతులు గొంతు
చించుకుంటున్నా వ్యాపారుల పంథాలో ఎలాంటి
మార్పు కానరావడం లేదు. నాణ్యమైన పొగాకును సైతం తిరస్కరిస్తుండటంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గురువారం ఒంగోలులోని త్రోవగుంట వేలం కేంద్రంలో ఎఫ్–3 రకం బేళ్లకు వ్యాపారులు సరైన ధర ఇవ్వకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియను అడ్డుకుని రైతులు నిరసన
తెలిపారు. పలువురు రైతులు చేసేదేమీ లేక బేళ్లను ట్రాక్టర్లలో ఎత్తుకుని ఇంటిబాట పట్టారు.
– సాక్షి ఒంగోలు

ధర కోసం మొర

ధర కోసం మొర

ధర కోసం మొర

ధర కోసం మొర

ధర కోసం మొర

ధర కోసం మొర

ధర కోసం మొర

ధర కోసం మొర