గిద్దలూరు రూరల్: జగనన్న పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని త్రిపురాపురం, నరవ, ఎన్.బయనపల్లె, కొమ్మునూరు గ్రామ పంచాయతీల్లోని బ్రాహ్మణపల్లె, నల్లగట్ల గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు జగనన్న ప్రభుత్వం అండగా ఉందన్నారు. గడప గడపకు ప్రభుత్వ పథకాలను చేరవేసిన ఏకై క ప్రభుత్వం వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను గురించి ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ సేవలన్నీ గ్రామాల్లో ఇంటి ముంగిటకే వచ్చి చేరాయన్నారు. చంద్రబాబు మోసపు హామీలను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దన్నారు. జగనన్న చెప్పింది తప్పక చేస్తాడన్నారు. మోసపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పేదల పక్షంగా నిలబడి పరిపాలన కొనసాగిస్తున ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. అందరం కలిసి కట్టుగా జగనన్నకు అండగా నిలబడాల్సిన సమం ఇదే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, నరర సర్పంచ్ బండి శ్రీనివాసులు, తంబళ్లపల్లె సర్పంచ్ రామాంనేయులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఓబులరావుయాదవ్, నాగేశ్వరరావు, వెంకటస్వామి, చేరెడ్డి రంగస్వామిరెడ్డి పాల్గొన్నారు.
No Headline
Published Thu, May 9 2024 8:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అండమాన్కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
Advertisement