మోసాలను ఎండగడతాం | - | Sakshi
Sakshi News home page

మోసాలను ఎండగడతాం

Jun 23 2025 5:46 AM | Updated on Jun 23 2025 5:46 AM

 మోసాలను ఎండగడతాం

మోసాలను ఎండగడతాం

కూటమి నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నెల నెలా ఇస్తామన్న రూ.3 వేల భృతిని వెంటనే అందరికీ మంజూరు చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయి పడ్డ డబ్బులను కూడా వారి ఖాతాలలో జమ చేయాలి. కూటమి సర్కార్‌ యువతను మోసగిస్తున్న తీరును ఎండగట్టి వారి తరఫున పోరాడేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతో నేడు యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

– కందుల శ్రీకాంత్‌, వైఎస్సార్‌సీపీ

యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement