మహానందీశ్వరుడికి రూ.23.53 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుడికి రూ.23.53 లక్షల ఆదాయం

Mar 30 2023 1:34 AM | Updated on Mar 30 2023 1:34 AM

కానుకల లెక్కింపు నిర్వహిస్తున్న దృశ్యం 
 - Sakshi

కానుకల లెక్కింపు నిర్వహిస్తున్న దృశ్యం

మహానంది: మహానందీశ్వరుడికి రూ.23,53,504 ఆదాయం లభించినట్లు ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గత 29 రోజులుగా భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం అభిషేకమండపంలో బుధవారం లెక్కించారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వర, కోదండ రామాలయం, తదితర ఆలయాల ద్వారా రూ.22,95,048, అన్నదానం విభాగం ద్వారా రూ. 40,056, గోశాల ద్వారా రూ.18,400 లభించినట్లు ఈఓ చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున, వీరభద్రుడు, ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement