పులులకు ఏకాంతం కల్పించేందుకు.. | - | Sakshi
Sakshi News home page

పులులకు ఏకాంతం కల్పించేందుకు..

Jul 1 2025 4:30 AM | Updated on Jul 1 2025 4:30 AM

పులులకు ఏకాంతం  కల్పించేందుకు..

పులులకు ఏకాంతం కల్పించేందుకు..

పులులకు ఏకాంత వాతావరణాన్ని కల్పించేందుకు అడవిలోకి ప్రవేశించకుండా పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నాం. ఇందుకు ప్రజలు, యాత్రికులు సహకరించాలి. అనుమతులు లేకుండా అడవిలోకి ప్రవేశించడంపై ఆంక్షలు నిరంతరం కొనసాగే ప్రక్రియ. జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు పెద్దపులి జతకట్టే రోజులు కావడంతో మూడు నెలలపాటు యాత్రికులను అనుమతించడం లేదు. పర్హాబాద్‌ వ్యూ పాయింట్‌ సఫారీ సేవలు నిలిపివేశాం. ప్రధాన రహదారి గుండా వాహనదారులు 30కిలోమీటర్ల వేగం మించకుండా వెళ్లాలి.

– రోహిత్‌గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement