3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు.. | - | Sakshi
Sakshi News home page

3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..

Jul 2 2025 6:53 AM | Updated on Jul 2 2025 7:24 AM

3 ఏళ్

3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..

రమ్మతుల కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా.. పట్టింపు లేకుండాపోయింది. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత మరమ్మతులకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదన చేయగా.. మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. ప్రాజెక్ట్‌లోని ఎనిమిది గేట్ల రోప్‌లు అత్యవసరంగా మార్చాలని భావించగా.. వీటి కోసం ఫిబ్రవరి నెలలో రూ.కోటి మంజూరు చేశారు. ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా.. పురోగతి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..
1
1/1

3 ఏళ్ల క్రితం రూ.12.50 కోట్లతో ప్రతిపాదనలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement