●ఈ తిప్పలు పడలేకున్నాం | - | Sakshi
Sakshi News home page

●ఈ తిప్పలు పడలేకున్నాం

Jun 4 2025 12:35 AM | Updated on Jun 4 2025 12:35 AM

●ఈ తి

●ఈ తిప్పలు పడలేకున్నాం

కూటమి పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని రేషన్‌ లబ్ధిదారులు వాపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ పద్ధతిని ప్రవేశపెట్టి ఇంటి వద్దకే చేపట్టిన రేషన్‌ పంపిణీ విధానం ఎంతో బాగుందని, ఇప్పుడు చౌకధాన్యపు డిపోల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని మండుటెండలో రోజంతా వేచి ఉండాల్సి వస్తుండడంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. ఈ తిప్పలు పడలేకున్నామని, ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ విషయం మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం:

●ఈ తిప్పలు పడలేకున్నాం 1
1/4

●ఈ తిప్పలు పడలేకున్నాం

●ఈ తిప్పలు పడలేకున్నాం 2
2/4

●ఈ తిప్పలు పడలేకున్నాం

●ఈ తిప్పలు పడలేకున్నాం 3
3/4

●ఈ తిప్పలు పడలేకున్నాం

●ఈ తిప్పలు పడలేకున్నాం 4
4/4

●ఈ తిప్పలు పడలేకున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement