
●ఈ తిప్పలు పడలేకున్నాం
కూటమి పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని రేషన్ లబ్ధిదారులు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ పద్ధతిని ప్రవేశపెట్టి ఇంటి వద్దకే చేపట్టిన రేషన్ పంపిణీ విధానం ఎంతో బాగుందని, ఇప్పుడు చౌకధాన్యపు డిపోల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని మండుటెండలో రోజంతా వేచి ఉండాల్సి వస్తుండడంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. ఈ తిప్పలు పడలేకున్నామని, ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విషయం మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:

●ఈ తిప్పలు పడలేకున్నాం

●ఈ తిప్పలు పడలేకున్నాం

●ఈ తిప్పలు పడలేకున్నాం

●ఈ తిప్పలు పడలేకున్నాం