‘నేటి ధర్నా విజయవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘నేటి ధర్నా విజయవంతం చేయాలి’

Jun 23 2025 6:00 AM | Updated on Jun 23 2025 6:00 AM

‘నేటి ధర్నా విజయవంతం చేయాలి’

‘నేటి ధర్నా విజయవంతం చేయాలి’

ఇచ్చోడ: ఏఐటీయూసీ అనుబంధ, భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్ట నున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపెల్లి గంగయ్య కోరారు. ఆదివారం ఇ చ్చోడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల స మస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నాకు జిల్లాలోని ప్రతీ మండలం నుంచి తాపీమేసీ్త్రలు, పెయింటర్లు, ప్లంబర్లు, లేబర్‌ కార్మికులు అధికసంఖ్యలో హాజరుకావాలని సూచించారు. సమావేశంలో నాయకులు బోఽ దస్‌ రవి, బొజ్జ రాజ్‌కుమార్‌, గొలుసుల విజ య్‌, రాయుడు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement