హైదరాబాద్: ప్రతినెలా ఫస్ట్ తారీఖున పింఛన్లు అందుకునే పెన్షనర్లకు, అక్టోబర్ నెల పింఛన్ నవంబర్ 1న అందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చే మాట అటుంచితే.. అసలు నవంబర్ నెలఖారులోగానైనా ఇస్తారో, లేదో చెప్పలేని పరిస్థితి అధికారులది. ఆహారభద్రత కార్డులు, పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసింది.
వాటి పరిశీలన నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా సాగుతుండగా, మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన హైదరాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, అదిలాబాద్, వరంగల్, నల్లగొండల్లో మొదలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి కొత్తగా పించన్లిచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
పింఛన్ పంపిణీ అనుమానమే!
Published Wed, Oct 22 2014 1:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
పెద్దంపేటలో ఈతవనం దహనం
‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఏఎంసీలో ధాన్యం చోరీ
మద్యం మత్తులో భార్యపై దాడి
పోలీసుల అదుపులో లక్కీ డ్రా నిర్వాహకులు
అట్టహాసంగా లయన్స్క్లబ్ మల్టికాన్
ప్రాణం తీసిన పాతకక్షలు
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
Advertisement