ఇక్కడికీ వచ్చావా అన్న!

JDS Campaign Feets In Karnataka Assembly Elections - Sakshi

దొడ్డబళ్లాపురం: దొడ్డపట్టణంలోని వీరభద్రనపాళ్యలలో జేడీఎస్‌ అభ్యర్థి మునేగౌడకు మద్దతుగా బుధవారం కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈక్రమంలో ఓ కర్యకర్త తనకు బాగా పరిచయం ఉన్న ఓటరు స్నానం చేస్తుండగా వెళ్లి కరపత్రం అందజేయడం స్థానికులకు నవ్వు తెప్పించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top