ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు | Two Maoists surrender | Sakshi
Sakshi News home page

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

Sep 8 2016 5:40 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఇద్దరు మావోయిస్టులు వెంకటాపురం సీఐ సాయి రమణ ఎదుట గురువారం లొంగిపోయారు.

ఇద్దరు మావోయిస్టులు వెంకటాపురం సీఐ సాయి రమణ ఎదుట గురువారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు వేకోటి జోగయ్య(48) అలియాస్ జోగ, నూట పాయిక(42) ఇద్దరూ భార్యాభర్తలు. వీరిలో జోగపై 19 కేసులు, పాయికపై ఒక కేసు ఉన్నాయి. జోగ 2008 నుంచి, పాయిక 2012 నుంచి దళంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు ఖమ్మం జిల్లా స్పెషల్ గెరిల్లా స్వాడ్ సభ్యులుగా పనిచేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement