ఏనుగులు బీభత్సం : భారీగా పంట నష్టం | Elephants hulchul in Srikakulam district | Sakshi
Sakshi News home page

ఏనుగులు బీభత్సం : భారీగా పంట నష్టం

Dec 10 2015 12:37 PM | Updated on Sep 3 2017 1:47 PM

శ్రీకాకుళం జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. సీతంపేట మండలం బిల్లుమడలో గురువారం ఏనుగులు దాడి చేశాయి. గ్రామంలోని అరటి తోటలు, వరి పంట పోలాల్లో ప్రవేశించి... పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.  ఏనుగుల బీభత్సంపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగుల ధ్వంసం వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement