ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు మృతి | 2 persons died in tractor-auto collision | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు మృతి

Feb 12 2015 9:42 PM | Updated on Sep 2 2017 9:12 PM

అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలంలోని పూలకుంట గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్, ఆటో ఢీకొనడంతో ఇద్దరు మరణించారు.

గుమ్మగట్టు: అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలంలోని పూలకుంట గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్, ఆటో ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం నుంచి రంగసముద్రం గ్రామానికి వెళ్తున్న ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో బొమ్మయ్య(55), తేజస్విని(2) అక్కడిక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన ఇద్దరూ రంగసముద్రం గ్రామానికి చెందినవారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement