ఎల్లో మీడియా కుట్రలు ఏమీ చేయలేవు.. | YSRCP MLA Gogi Ramesh Lashes Out At Chandrababu, Radhakrishna | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా కుట్రలు ఏమీ చేయలేవు..

Sep 22 2019 5:20 PM | Updated on Sep 22 2019 6:56 PM

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన వార్తలను పట్టుకుని చంద్రబాబు...సీఎంకు లేఖ రాయడం సమంజసంగా ఉందా అని సూటిగా ప్రశ్నించారు.  ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆదివారం  మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలు నిర్వహించాం. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement