‘బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు’
చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారి పాలనలో మహిళలను అన్ని రంగాల్లో భాగస్వామ్యులుగా చేశారు. కానీ చంద్రబాబు హయంలో మహిళలై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి వేధింపుల గురై చనిపోతే ప్రభుత్వం నిందితులకు కొమ్ము కాసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు