అధికారంలోకి వస్తే.. చక్కెర కర్మాగారాలు తెరిపిస్తా | YS Jagan Promise to Sugar Formers For Reopen Sugar Factories | Sakshi
Sakshi News home page

Aug 24 2018 5:56 PM | Updated on Mar 20 2024 3:12 PM

అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 244వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన యలమంచిలి బహిరంగ సభలో ప్రసంగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ఇలా మాట్లాడారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement