ముగిసిన 273వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర | YS Jagan 273th day Prajasankalpayatra Begin | Sakshi
Sakshi News home page

Sep 29 2018 7:39 PM | Updated on Mar 21 2024 6:45 PM

విజయనగరంలో శనివారం పాదయాత్ర ముగిసింది. శనివారం రోజున వైఎస్‌ జగన్‌ 11.1 కిలో మీటర్లు నడిచారు. దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగిన మార్గంలో పండుగ వాతావరణం కనిపించింది. జిడ్డేటి వలస క్రాస్‌ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్‌ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్‌ రోడ్డు, యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి మీదుగా పాదయాత్ర సాగింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement