ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహానికి గురికాక తప్పదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ద్విచక్ర వాహనం నడుపుకొంటూ వీధుల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గట్టు వెనుక ప్రాంతం 29వ డివిజన్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
నియోజకవర్గంలో వెల్లంపల్లి సుడిగాలి పర్యటన
Aug 9 2019 11:29 AM | Updated on Aug 9 2019 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement