‘ఒక్కరూపాయికే జీ+1 బిల్డింగ్‌ రిజిస్ట్రేషన్‌’ | Telangana Assembly Sessions Discussions On Municipal Act | Sakshi
Sakshi News home page

‘ఒక్కరూపాయికే జీ+1 బిల్డింగ్‌ రిజిస్ట్రేషన్‌’

Jul 19 2019 3:23 PM | Updated on Jul 19 2019 3:28 PM

మున్సిపల్‌ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్‌ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్‌ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement