రాయబారిని వెనక్కి పిలిచిన పాక్‌ | Pakistan Calls Back Its High Commissioner From India | Sakshi
Sakshi News home page

రాయబారిని వెనక్కి పిలిచిన పాక్‌

Feb 18 2019 6:11 PM | Updated on Mar 22 2024 11:14 AM

 పుల్వామా ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తమ రాయబారి సొహైల్‌ మహ్మద్‌ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్‌ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్‌ను పిలిపించినట్టు పాక్‌ పేర్కొంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement