ప్రత్యేక హోదా కోసం మరో బలిదానం | Man Commits Suicide- Special Status to AP | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం మరో బలిదానం

Jul 28 2018 11:01 AM | Updated on Mar 22 2024 11:23 AM

ప్రత్యేక హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం చేశారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి సుధాకర్‌(26) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement