ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్.. వారికి కొండత భరోసా కల్పించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోల నుంచి దాదాపు 700 మంది ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్.. ఆ తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలను రేపటిలోగా(డిసెంబర్ 2) చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ సమ్మె కాలంలో జీతం చెల్లింపునకు హామీ
Dec 1 2019 7:45 PM | Updated on Dec 2 2019 1:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement