వీలైనంత త్వరగా లాంచీని వెలికి తీస్తాం : డీజీపీ | DGP Gautam Sawang Press Meet On Devipatnam Boat capsizes | Sakshi
Sakshi News home page

వీలైనంత త్వరగా లాంచీని వెలికి తీస్తాం : డీజీపీ

Sep 17 2019 8:05 PM | Updated on Sep 17 2019 8:10 PM

ప్రమాదానికి గురైన లాంచీని వీలైనంత త్వరగా వెలికి తీస్తామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌  అన్నారు. ఇందుకోసం దేశంలో ఏ అత్యాధునిక టెక్నాలజీ అయినా వినియోగిస్తామని చెప్పారు. లాంచీ బయటకు వస్తే మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని డీపీపీ సవాంగ్‌ చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement