15 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి కరెంట్

మావోయిస్టుల కారణంగా కోల్పోయిన వెలుగులు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేకుండాయి పోయాయి. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top