ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు అధ్వర్యంలో చంద్రబాబు నివాసానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో డబ్బులు వస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలను కలిసింది డబ్బు మూటల కోసమేనా అని ప్రశ్నించారు.
లోకేష్ విశాఖపట్నం వెళ్లింది అందుకేనా
Apr 4 2019 3:20 PM | Updated on Apr 4 2019 3:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement