కోడెల మృతిపై దర్యాప్తు జరపాలి | BJP Leader P Raghuram Speaks On Kodela Siva Prasada Rao | Sakshi
Sakshi News home page

కోడెల మృతిపై దర్యాప్తు జరపాలి

Sep 18 2019 11:20 AM | Updated on Sep 18 2019 12:28 PM

ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పీ రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు బీజేపీలో చేరాలనుకున్నారని.. దీనికి సంబంధించి ఆయన అమిత్‌ షాను కూడా కలవాలనుకున్నారని రఘురామ్‌ వెల్లడించారు. చంద్రబాబు తన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. నిజాయితీ గల వారికి పార్టీలో విలువ లేదని తనతో నెల రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడినప్పుడు కోడెల చెప్పారని రఘురాం తెలిపారు. ఈ విషయమై ‘సాక్షి’ టీవీతో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement