మధులతను పరామర్శించిన డీజీపీ సవాంగ్‌ | AP DGP Gowtham Sawang Consoles Boat Accident Victim Madhu Latha | Sakshi
Sakshi News home page

మధులతను పరామర్శించిన డీజీపీ సవాంగ్‌

Sep 17 2019 6:44 PM | Updated on Sep 17 2019 7:58 PM

 తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో కూతురు, భర్తను కోల్పోయిన మధులత(తిరుపతి)ను ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూతురిని తలచుకుంటూ గుండె పగిలేలా రోదిస్తున్న మధులతను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో లైఫ్‌ జాకెట్లు వేసుకోలేదన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement