పోలవరం కాంట్రాక్టర్లకు రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు | Additional payments of Rs 2346 crore to Polavaram contractors | Sakshi
Sakshi News home page

పోలవరం కాంట్రాక్టర్లకు రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు

Dec 3 2019 7:51 AM | Updated on Dec 3 2019 8:04 AM

పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2,346 కోట్ల మేర అదనంగా చెల్లించినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి ఈ ఏడాది జూలైలో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement