85వ రోజు పాదయాత్ర డైరీ | 85th day ys jagan padayatra dairy | Sakshi
Sakshi News home page

Feb 13 2018 8:48 AM | Updated on Mar 21 2024 7:48 PM

ఈ రోజు కోదండాపురం వద్ద వేములపాడుకు చెందిన అనేక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. చంద్రబాబు తమకు చేసిన మోసాన్ని ఆ సంఘాలకు చెందిన లీడర్లు, సభ్యులు ఎండగట్టారు. బాబుగారి రుణమాఫీ మోసంతో తామంతా డిఫాల్టర్లుగా మారిన వైనాన్ని వివరించారు. మాఫీ అవుతుంది కదా అని బ్యాంకులకు కిస్తీలు కట్టకపోవడం వల్ల వడ్డీల మీద వడ్డీలు, అపరాధ వడ్డీలు పెరిగి.. ఇప్పుడా అప్పు కట్టుకోలేనంతగా పెరిగిపోయిందన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement