వైయస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆక్వా జోన్లలో కరెంట్ సబ్సిడీ..ఇలా ఈ 53 నెలల పాలనలో రైతులకు మేలు చేసేందుకు అక్షరాల ₹1.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం -సీఎం శ్రీ వైయస్ జగన్.