వెస్టిండీస్తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు అదరగొట్టారు. పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ బంతితో నిప్పులు కురిపించారు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 52.3 ఓవర్లలో 196 పరుగులకు చేతులేత్తేసింది. విండీస్ ఆటగాళ్లలో బ్లాక్వుడ్ 62, శామ్యూల్స్ 37, కమ్మిన్స్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్కు 5 , ఫమీ, శర్మలకు చెరో రెండు వికెట్లు మిశ్రా ఒక వికెట్ తీశాడు
Jul 31 2016 6:47 AM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement