సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణం, మద్యం, మట్టి, ఇసుక... దోపిడీకి కాదేదీ అనర్హం అంటున్న ప్రభుత్వ పెద్దలు ఆఖరికి పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీల చిన్నారులకు అందజేసే కోడిగుడ్లను సైతం వదిలిపెట్టడం లేదు.గుడ్ల సరఫరాలో రూ.140 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు.
Feb 20 2017 7:23 AM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement