బాబు నిర్దోషిత్వం నిరూపించుకుంటారనుకున్నాం | purandeswari interview with sakshi in vijayawada | Sakshi
Sakshi News home page

Sep 3 2016 3:12 PM | Updated on Mar 21 2024 10:59 AM

టెక్నికల్గా ప్రత్యేక హోదా పదం వాడలేకపోతున్నామని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తెలిసి కూడా కొందరు వివాదం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శనివారం విజయవాడలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement